వరం ఇచ్చిన దేవుడికి
(కథ)
"అమ్మా...నా పరిశోధనా వ్యాసాన్ని సెలెక్ట్ చేశారు. ప్రపంచ దేశాలన్నీ కలిపి ఆగస్టు నెల స్వీడన్ దేశంలో జరుపబోతున్న ప్రపంచ మహిళా మహాశభలో దాన్ని చదివి వినిపించటానికి ఆహ్వానం వచ్చింది. భారతదేశంలోనే ఈ అవకాశం నాకొక్క దానికే దొరికింది..."--- ఉత్సాహంతో, కళ్ళల్లో వెయ్యి మెరుపుల కాంతి ప్రవహిస్తున్నట్టు మాట్లాడుతున్న స్వాతి ని కూతురుగా కన్నదనే ఆలొచనతో ఉబ్బితబ్బిబ్బు అయ్యింది తల్లి రాజ్యలక్ష్మి.
*******************************************సమాప్తం********************************************
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి