12, మార్చి 2022, శనివారం

నిజాయతీ పెళ్ళాం...(కథ)

 

                                                                                  నిజాయతీ పెళ్ళాం                                                                                                                                                                                (కథ)

హిందూ వివాహాల్లో పెళ్ళి చూపులు ఒక ప్రధానమైన ఘట్టం. కాబోయే వధువు--వరుడు ఒకరినొకరు చూసుకునే తొలిఘట్టం. 

ఈ మధ్య కాలంలో ఈ తొలిఘట్టం లోనే వధువు -- వరుడు వేరుగా వెళ్ళి, మాట్లాడుకుని వాళ్ళిద్దరి అభిప్రాయలు పంచుకుంటారు. ఈ పెళ్ళి చూపుల తొలిఘట్టం తరువాత వధువు ఇంట్లో నిశ్చితార్దం పెట్టుకుంటారు. ఆ తరువాత హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అయ్యొంతవరకు అమ్మాయి తన మెట్టినిల్లు చూడకూడదని గాఢంగ నమ్ముతారు.

కానీ ఈ మధ్య ఎవరూ ఈ సాంప్రదాయాన్ని పట్టిచుకోవటం లేదు. నిశ్చితార్ధానికీ-పెళ్ళికీ మధ్య ఉన్న కాలంలో వధువు-వరులు సెల్ ఫోన్లలో మాట్లాడుకోవటం, ఇంకొంచం పైకెడితే పెళ్ళికి ముందే ఇద్దరూ బయట తిరగటం జరుగుతోంది. 

దీనిని పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు. పెళ్ళికి ముందే బయట తిరిగే వధువు-వరులలో కొంతమందికి అభిప్రాయ భేదాలు ఏర్పడి, నిశ్చితార్ధాం చేసుకున్న తరువాత కూడా కుదుర్చుకున్న పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతున్నాయి. రెండు కుటుంబాల వారూ మానసిక ఆందోళనకు, ఒత్తిడికి లోనవుతున్నారు. 

ఇది అందరూ ఆలొచించవలసిన విషయం.......అలాంటిదే ఈ కథలో కూడా ఒక విషయం జరుగుతుంది. అంటే పెళ్ళి చూపులు, నిశ్చితార్ధాం అయిన తరువాత. పెళ్ళి కొడుకు తాను చేసుకోబోయే వధువుకు పరీక్ష పెడెతాడు.  

ఆ పరీక్ష ఏమిటీ? ఆ పరీక్షలో వధువు పాస్ అయ్యిందా? ఎలా పాస్ అయ్యింది?  ఆమె ఏం చేసింది?.......తెలుసుకోవాలంటే ఈ కథను చదవండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకు మీద క్లిక్ చేయండి:

నిజాయతీ పెళ్ళాం...కథ @ కథాకాలక్షేపం-1

****************************************************************************************************   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి