19, జనవరి 2024, శుక్రవారం

సముద్రంలో అదృశ్యమై,తిరిగి కనబడే ఆలయం...(ఆసక్తి)

 

                                                        సముద్రంలో అదృశ్యమై,తిరిగి కనబడే ఆలయం                                                                                                                                                       (ఆసక్తి)

వుడికి అంకితం చేసిన అనేక పుణ్యక్షేత్రాలలోస్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రత్యేకంఎందుకంటే కొండలలో  శివుడికి అంకితం చేయబడిన చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రాల  మాదిరిగా కాకుండాస్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం సముద్రంలో ఉందిమీరు కరెక్టుగానే చదివారు ఆలయం సముద్ర తీరంలో కాదుఇది సముద్రంలోనే ఉంది.

గుజరాత్ రాజధాని గాంధీనగర్ నుండి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంబుసర్ లోని కవి కాంబోయ్ గ్రామంలో  స్తంభేశ్వర మహాదేవ్ ఆలయం ఉన్నదిమంచి రోజున ఆలయానికి వెళ్లటానికి(కారులో వెడితే)మీకు నాలుగు గంటలకు మించి పట్టకూడదుఅయితే మీరు ఆలయం యొక్క ప్రత్యేకతకు సాక్ష్యంగా ఉండాలంటే మీరు  గ్రామంలో లేదా గ్రామానికి సమీపంలో ఒక రాత్రి ఉండడం మంచిది.

అరేబియా సముద్రతీరంలో ఉన్న  ఆలయం గురించి స్కందపురాణంలో కూడా ప్రసక్తి ఉందంటున్నారు ఆలయ నిర్వాహకులుశివుని కుమారుడైన కార్తికేయుడుతారకాసురుడు అనే రాక్షసుని సంహరించిన విషయం తెలిసిందేతారకాసురుడు లోకకంటకుడే కావచ్చుకానీ అతను మహాశివభక్తుడుఅలాంటి శివభక్తుని తన చేతులతో సంహరించినందుకు కార్తికేయుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడుతను చేసిన పనికి ఏదన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తపించిపోయాడుకార్తికేయుని దుగ్ధను గమనించిన విష్ణుమూర్తి ‘శివభక్తుని పట్ల జరిగిన అపచారం శివపూజతోనే తొలగిపోతుందని’ సూచించాడుఅప్పుడు కార్తికేయుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చేత మూడు శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడువాటిలో ఒక శివలింగమే స్తంభేశ్వర ఆలయంలోని మూలవిరాట్టు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

సముద్రంలో అదృశ్యమై,తిరిగి కనబడే ఆలయం...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి