25, ఆగస్టు 2023, శుక్రవారం

ఈ గుడిలోకి వెళితే రాయిగా మారిపోతారట...(మిస్టరీ)

 

                                                            ఈ గుడిలోకి వెళితే రాయిగా మారిపోతారట                                                                                                                               (మిస్టరీ)

అంతుచిక్కని వింతలకు ప్రపంచం పెటింది పేరు. ప్రపంచ పటాన్ని సారి పరికించి చూస్తే అందులో మనకు ఎన్నో తెలియని విషయాలు, శాస్త్రవేత్తలు పరిశోధించలేని అంశాలు కనిపిస్తాయి. కొన్ని వింతలను పరిశోధకులు చేధించినా మరికొన్ని మాత్రం రహస్యంగానే ఉండిపోయాయి. అలాంటి మిస్టరీ ఒకటి రాజస్థాన్ లో ఉంది. అక్కడ ఉన్న ఒక దేవాలయంలోకి ఎవరైనా వేళకాని వేళలో వెళితే రాళ్లుగా మారిపోతారట. ఆసక్తి కలిగించే మిస్టరీని గురించి తెలుసుకుందాం

మనం ఎవరినైనా ముట్టుకోగానే రాయిలా మారిపోతామనే కథలను చాలా సినిమాల్లో చూపించారు. అలాగే దేవాలయంలోకి ఎవరైనా వెళితే రాళ్లుగా మారిపోతారట. ఇది సినిమా కాదు. నిజమట. వినడానికి వింతగా ఉన్నా అక్కడున్న చాలామంది దీన్ని నమ్ముతున్నారు.

రాజస్థాన్ లోని బర్మెర్ జిల్లాలో కిరడు అనే దేవాలయం ఉంది. దేవాలయంలో రహస్యం ఏంటంటే గుడికి  సూర్యాస్తమయం తరువాత ఎవరైనా వెళితే రాయిగా మారిపోతారట. అందుకని సూర్యాస్తమయం తరువాత గుడికి అక్కడి వాళ్ళేవరూ వెళ్లరు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఈ గుడిలోకి వెళితే రాయిగా మారిపోతారట...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి