26, అక్టోబర్ 2022, బుధవారం

రోగాలను గుణపరిచే మట్టి...(మిస్టరీ)

 

                                                                          రోగాలను గుణపరిచే మట్టి                                                                                                                                                                          (మిస్టరీ)

ఉత్తర ఐర్లాండ్లోని వెస్ట్ ఫెర్మనాగ్ స్కార్ప్లాండ్స్ అనే నగరంలోని 'బోహో' అనే ఎత్తైన ప్రదేశంలోని, స్థానిక చర్చియార్డ్ లో ఉన్న మట్టికి అద్భుతమైన రోగ నివారణ శక్తులు ఉన్నాయని చాలా కాలంగా నమ్ముతున్నారు. చర్చియార్డ్లోనే, 1815 లో, విశ్వాస వైద్యుడైన రెవరెండ్ జేమ్స్ మెక్గిర్ ఖననం చేయబడ్డాడు. తన మరణ శయ్యపై ఉన్నప్పుడు, ఫాదర్ మెక్గిర్ "నన్ను పూడ్చి పెట్టాటానికి నాపై కప్పబడి ఉంచే బంకమట్టి నేను మీతో జీవించి ఉన్నప్పుడు నేను నయం చేయగలిగిన రోగాలను మట్టి నయం చేస్తుంది" అని తానే స్వయంగా ప్రకటించాడు. అప్పటి నుండి, అక్కడొక స్థానిక ఆచారం అభివృద్ధి చెందింది. ఒక పారిషినర్ అనారోగ్యానికి గురైనప్పుడల్లా, అతను లేదా ఆమె ఫాదర్ మెక్గిర్ సమాధి పక్కన మోకరిల్లి, ఒక చెంచా నిండుగా సమాధి మట్టి తీసి, కాటన్ పర్సులో వేసుకుంటారు. అప్పుడు వారు పర్సును తమ ఇంటికి తీసుకెళ్ళి, దిండు కింద ఉంచి దానిపై నిద్రిస్తారు. ఉదయం అయ్యేటప్పటికి అనారోగ్యం అప్పటికే తిరోగమనంలో ఉంటుంది.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

రోగాలను గుణపరిచే మట్టి...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి