3, మే 2023, బుధవారం

ఘోరమైన ఎడారిలో రమ్యమైన ప్రదేశము...(ఆసక్తి)


                                                               ఘోరమైన ఎడారిలో రమ్యమైన ప్రదేశము                                                                                                                                                         (ఆసక్తి) 

బంజరు ఎడారి మధ్య ఆధ్యాత్మిక ఒయాసిస్ పట్టణం

లేదు, ఇది ఎండమావి కాదు! భూమిపై పొడిగా ఉండే ప్రదేశం మధ్యలో వర్ధిల్లుతున్న అద్భుతమైన రమ్యమైన పట్టణం.

పెరూ దేశంలోని హువాకాచినా అనే గ్రామం భూమిపై ఉన్న అత్యంత ఉష్ణమండల బంజరు ప్రదేశంలో ఉన్నది.

గ్రామంలో 96 మంది నివాసితులు ఉన్నారు. గ్రామీణ హోటళ్ళు, దుకాణాలు మరియు  లైబ్రరీ కూడా ఉన్నాయి.

సందర్శకులు ఇసుకదిబ్బల మీదుగా సూర్యాస్తమయాన్ని చూసి ఆనందించవచ్చు మరియు ఒయాసిస్ (ఎడారిలో నీరుండే చోటు) వరకు శాండ్బోర్డింగ్ చేసి సంతోషించవచ్చు.

ప్రపంచంలోని అతి పొడిగానూ, ఉష్ణంగానూ ఉండే వాతావరణం మధ్యలో పచ్చని తాటి చెట్లు, వృద్ధి చెందుతున్న ఆకులు మరియు ప్రశాంతమైన సరస్సులతో కూడిన ఒయాసిస్ పట్టణం ఉంది. సరస్సు లోని నీరు వ్యాధి నివారణ లక్షణాలను కలిగి ఉందని చెబుతారు.

ఇంద్రజాల గ్రామాన్ని హువాకాచినా అని పిలుస్తారు మరియు దీనిని సాహసికుల బకెట్ జాబితాలో మాత్రమే కాకుండా, పెరూలోని బంజరు ఎడారి మ్యాపులో కూడా చూడవచ్చు.

సందర్శకులు నమ్మశక్యం కాని గ్రామాన్ని మరియు అక్కడున్న 96 మంది నివాసితులను అక్కడ దొరికే ఒకే ఒక వనరు (ఇసుక)తో చేస్తున్న చిన్న వ్యాపారాలను చూడవచ్చు.  

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఘోరమైన ఎడారిలో రమ్యమైన ప్రదేశము...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి