4, ఫిబ్రవరి 2023, శనివారం

ప్రకృతి వేసిన శిక్ష...(కథ)

 

                                                                                           ప్రకృతి వేసిన శిక్ష                                                                                                                                                                              (కథ)

చట్టం,మీరు,నేనూ ఎవ్వరూ నమ్మక ద్రోహం చేసే వ్యక్తికి శిక్షను వేయాల్సిన పనిలేదు.ఎందుకంటే పాపికి సాధారణంగా రెండు శిక్షలు ఉంటాయని గరుడ పురాణం చెప్పింది.ఒకటి లోకంలో బతికి ఉండగానే పడేది,రెండోది వారి ఆత్మ పరలోకం లో అనుభవించేది.ఉదాహరణకు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఎదగలేడు,ఒక వేళా ఎదిగినా కుటుంబం సరిగా వృద్హి లోకి రాదూ,వచ్చినా వారు ఆలపయుష్కులో,అసహజమైన చావు లేదా రోగం కలిగినవారో అవుతారు.ఇవేవి లేకుంటే వ్యసనాలు,సంతాన లేమి,జీవిత భాగస్వామితో,వ్యాపార భాగస్వామితో విరోధాలు తప్పనిసరిగా ఉంటాయి. వారు చనిపోయినపుడు చివరకు మాంసం తినే జీవి కూడా అతని శవాన్ని ముట్టుకోదు. కాకి వంటి జీవి అసలు దరిదాపులకు రాదు. మరు జన్మలో మొదటి జన్మ తేలు ,రెండోది నక్కగా పుడతారు.

ప్రకృతి విధించే శిక్ష ముందు మనం విధించే శిక్ష లెక్క లోకి రాదు. నమ్మక ద్రోహానికి ప్రకృతి అప్పటికప్పుడే శిక్ష వేస్తుంది. ఈ కథలో నమ్మక ద్రొహానికి పాల్పడిన వ్యక్తికి శిక్ష ఎలా పడిందో తెలుసుకోండి.  

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ప్రకృతి వేసిన శిక్ష...(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి