18, జులై 2022, సోమవారం

35 ఏళ్ల తర్వాత 92 అస్థిపంజరాలతో ల్యాండైన విమానం!...(మిస్టరీ)

 

                                                    35 ఏళ్ల తర్వాత 92 అస్థిపంజరాలతో ల్యాండైన విమానం!                                                                                                                                           (మిస్టరీ)

గంటల వ్యవధిలో ల్యాండ్ కావల్సిన విమానం...35 ఏళ్ల తర్వాత ఎలా ల్యాండైంది?

1954లో జర్మనీలో బయల్దేరిన శాంటియాగో ఫ్లైట్ 513 విమానం సుమారు 35 ఏళ్ల తర్వాత 1989లో బ్రెజిల్‌లో ల్యాండైంది. అందులో ఏ ఒక్కరూ ప్రాణాలతో లేరు. పైలట్‌తో సహా అంతా చనిపోయి...అస్థిపంజరాల్లో మారిపోయారు. సైన్స్ ఫిక్షన్‌ను తలపిస్తున్న ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ‘టైమ్ ట్రావెల్’ను నమ్మే వ్యక్తులు దీన్ని బలంగా విశ్వసిస్తున్నారు. ఇంతకీ ఈ ఘటన వెనుక ఉన్న మిస్టరీ ఏమిటీ?

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

35 ఏళ్ల తర్వాత 92 అస్థిపంజరాలతో ల్యాండైన విమానం!...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి