12, ఆగస్టు 2022, శుక్రవారం

మంత్రాల బావి...(మిస్టరీ)

 

                                                                                      మంత్రాల బావి                                                                                                                                                                                (మిస్టరీ)  

ఎస్టోనియా దేశంలోని తుహాలా అనే గ్రామంలో ఉన్నది మంత్రాల బావి.

తుహాలా అనే గ్రామంలో అత్యధికమైన భూగర్భ బావులు, నదులు ఉన్నాయి. గత 3000 సంవత్సరాల నుండి తుహాలాలో ఉన్న ఒక బావి అత్యద్భుత ప్రకృతి వేడుకను చూపుతోంది. 2.5 మీటర్ల లోతు మాత్రమే ఉన్న బావి నుండి వర్షాకాలంలో నీరు పొంగి నదిలాగా ఏర్పడి అక్కడున్న మొత్తం ప్రాంతాన్ని వరదతో ముంచుతుంది. రెండు, మూడు సంవత్సరాలకో అలా జరుగుతుంది. కేవలం మూడు లేక నాలుగు రోజులు మాత్రమే అలా జరుగుతుంది. అందుకే బావిని మంత్రాల బావి అంటారు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మంత్రాల బావి...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి