22, ఆగస్టు 2022, సోమవారం

ఎరుపు రంగు వర్షం...(మిస్టరీ)

 

                                                                                 ఎరుపు రంగు వర్షం                                                                                                                                                                               (మిస్టరీ)

ఎరుపురంగు వర్షం సంఘటన భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో 2001, జూలై నెల 23 నుండి సెప్టెంబర్ నెల 25 వరకు అప్పుడప్పుడు కురుస్తూ, ఒక్కొక్కసారి భారీ ధారాపాతంగా కురిసింది. ఆ వర్షంలో తడిసిన గుడ్డలు లేత ఎరుపురంగుగా మారాయి. 1896లో చాలాసార్లు మరియూ 2012 జూన్ నెలలో కూడ ఎరుపురంగు వర్షం కురిసినట్లు రికార్డు అయ్యింది.

ఈ ఎరుపురంగు వర్షం నీటిని ఇంగ్లాండ్ లోని రెండు ప్రముఖ ప్రయోగశాలలొ ఖగోళవేత్త చంద్రవిక్రం షింగే, కార్దిఫ్ విశ్వవిద్యాలయ సూక్ష్మ క్రిమి శాస్త్ర నిపుణులతో కలిసి తీవ్రంగా విశ్లేషించిన తరువాత ఈ ఎరుపు రంగు వర్షం నీటిలో సూక్ష్మ క్రిముల కణాలు ఉన్నాయని, అవి అతిశయమైన, అసాధారణ జీవ సంబంధ కణాలుగా గుర్తించారు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఎరుపు రంగు వర్షం...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి