27, మార్చి 2023, సోమవారం

మనుషులే లేని ద్వీపంలో మనుషుల విగ్రహాలు...(మిస్టరీ)

 

                                                                  మనుషులే లేని ద్వీపంలో మనుషుల విగ్రహాలు                                                                                                                                                        (మిస్టరీ)

మన భూమిమీద మిస్టరీస్ కి కొదవే లేదు.అలాంటివాటిలో ఒకటి ఈ మనుషులే లేని ద్వీపంలో మనుషుల విగ్రహాలు.

ద్వీపమే ఈస్టర్ ద్వీపం…… దీనిని రూపనూయి అని కూడా పిలుస్తారు.

ఈస్టర్ ద్వీపం ఫసిఫిక్ మహాసముద్రం లోని పాలినేసియన్ ద్వీపం. ద్వీపం 1888 సంవత్సరంలో చీలి దేశం తో అనుసంధించబడింది . ద్వీపం ప్రాచీనమైన విగ్రహాలకు ప్రసిద్ధి . వీటిని రూపనూయి ప్రజలు నిర్మించారు.

  ద్వీపం ప్రత్యేకత ఏంటో తెలుసా అసలు మనుషులే ఉండని ద్వీపంలో మనుషులని పోలిన విగ్రహాలు విస్తరించి వున్నాయి. ఒకటో,రెండో కాదు ఏకంగా 887 విగ్రహాలతో విస్తరించి వుంది ద్వీపం.

జకోబ్ అనే డచ్ అన్వేషికుడు వేరే ద్వీపాన్ని వెతుకుతుండగా దారి తప్పి ద్వీపాన్ని చేరుకున్నాడు. చేరుకున్న రోజు ఈస్టర్ అవడం తో దానికి ఈస్టర్ ఐలాండ్ అని పేరు పెట్టారు.

మనుషులు కనిపించని ప్రదేశం లో,మనిషి తలని పోలిన అన్ని విగ్రహాలని చూసి వారు నివ్వెరపోయారు. సముద్రపు ఒడ్డున మాత్రం 20 విగ్రహాలు అచ్చం మనుషుల లాగా వరుసగా నిలబడి సముద్రపు వైపు చూస్తున్నట్టుగా ఉంటాయి.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మనుషులే లేని ద్వీపంలో మనుషుల విగ్రహాలు...(మిస్టరీ)@ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి