22, మార్చి 2023, బుధవారం

ఆత్మలతో మాట్లాడించే బోర్డు...(మిస్టరీ)

 

                                                                                ఆత్మలతో మాట్లాడించే బోర్డు                                                                                                                                                                    (మిస్టరీ)

లిపి ఫలకం, ఆత్మ బోర్డ్ మరియు మాట్లాడే పలక అని కూడా చెబుతారు. పలకను(OUIJA BOARD) ఒక ఆట వస్తువుగా అమ్మకాలు చేస్తున్నారు. పలక, ఆడుకునే వారు తనని అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతుందట. పలక మార్కెట్టులో అమ్మకానికి ఉన్నా పలకను కొనుక్కునే వారి సంఖ్య తక్కువగా ఉన్నది. దీనికి కారణం, పలకను కొనుక్కుని ఆడుకున్న వారు తమ అనుభవాలను చెప్పటం వలన. అంటే పలకతో ఆడినవారు ఆనందం కంటే బాధలే ఎక్కువ పొందారు. అందులో చాలామంది అత్యంత భయంకరమైన అనుభూతిని ఎదుర్కొన్నారు.

గూగుల్ సంస్థ 2014 లో డిసెంబర్ నెల అందించిన సమాచార జాబితాలో సంవత్సరం పలకల అమ్మకం ఎక్కువ అయిందని, పలకను తమ పిల్లలకు, స్నేహితులకు, కుటుంబీకులకు క్రిస్మస్ కానుకగా ఇవ్వటానికి కొంటున్నారని తెలిపారు. పలకల అమ్మకం సంవత్సరం ఎక్కువ అవటానికి కారణం సంవత్సరం హాలోవిన్ పండుగకు విడుదలైన ఓయూజా (Ouija) సినిమానే అని తెలిపారు. పలకను ఆటవస్తువుగా చూడొద్దని, పలకతో ఆడుకోవద్దని భూతవైద్యులు మరియు అతీత భావన (పారానార్మల్) పరిశోధకులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఆత్మలతో మాట్లాడించే బోర్డు...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి